- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
రైల్వే మంత్రిని కలిసిన చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి
by Dishanational1 |
X
దిశ, వికారాబాద్: తెలంగాణ రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ ను చేవెళ్ల లోక్ సభ సభ్యులు డా. జి. రంజిత్ రెడ్డి శంషాబాద్ విమానాశ్రయంలో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో, చేవెళ్ల లోక్ సభ నియోజకవర్గ పరిధిలో ఉన్న రైల్వే పెండింగ్ సమస్యలపై ప్రత్యేకంగా చర్చించి, తగు చర్యలు తీసుకోవాలని కోరారు. అందుకు మంత్రి అశ్విన్ వైష్ణవ్ సానుకూలంగా స్పందించారని ఎంపీ రంజిత్ రెడ్డి తెలిపారు.
Next Story