- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఎంజీఎం ఘటనపై హరీష్ రావు సీరియస్.. వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు
by Dishafeatures2 |
X
దిశ, వెబ్డెస్క్: వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో జరిగిన ఘటనపై మంత్రి హరీష్ రావు సీరియస్ అయ్యారు. ఎలుకల దాడిలో పేషెంట్ మరణించిన ఘటనపై వెంటనే విచారణ జరపాలని హరీష్ రావు ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా ఈ విచారణ పూర్తి పారదర్శకంగా జరగాలని తెలిపారు. అధికారుల నివేదిక వచ్చిన వెంటనే భాద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని తెలిపారు.
Next Story