- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఎంజీఎం ఘటనపై హరీష్ రావు సీరియస్.. వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు

X
దిశ, వెబ్డెస్క్: వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో జరిగిన ఘటనపై మంత్రి హరీష్ రావు సీరియస్ అయ్యారు. ఎలుకల దాడిలో పేషెంట్ మరణించిన ఘటనపై వెంటనే విచారణ జరపాలని హరీష్ రావు ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా ఈ విచారణ పూర్తి పారదర్శకంగా జరగాలని తెలిపారు. అధికారుల నివేదిక వచ్చిన వెంటనే భాద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని తెలిపారు.
Next Story