- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
50 మంది పాలిటెక్నిక్ విద్యార్థులకు అస్వస్థత
by Dishanational1 |
X
దిశ, మంచిర్యాల: మంచిర్యాల జిల్లా నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని సింగరేణి పాలిటెక్నిక్ కళాశాలలో నిర్లక్ష్య ధోరణితో 50 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. కలుషిత నీరే కారణమని విద్యార్థులు వెల్లడించారు. యాజమాన్యానికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదని పేర్కొన్నారు. వాటర్ పైప్ లైన్ పగలడమే కారణం అంటూ విద్యార్థులు వాపోతున్నారు. విద్యార్థులను మెరుగైన చికిత్స కోసం రామకృష్ణాపూర్ ఏరియా ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం.
Next Story