- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
రణరంగంగా మారిన అసెంబ్లీ.. సభలోనే ఎమ్మెల్యేల కొట్లాట..
by Disha Web Desk 19 |
X
దిశ, వెబ్డెస్క్: బెంగాల్ అసెంబ్లీ రణరంగంగా మారింది. బీజేపీ, టీఎంసీ నేతల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. అసెంబ్లీలో బీర్ భూం ఘటనపై చర్చ జరపాలని బీజేపీ నేతలు పట్టుబట్టారు. దీనితో ఇరు పార్టీల నేతల మధ్య తోపులాట, ఘర్షణ జరిగింది. బీజేపీ, టీఎంసీ ఎమ్మెల్యేలు సభలోనే గొడవపడ్డారు. దీనితో స్పీకర్ ఐదుగురు బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు.
Next Story