- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
బ్రేకింగ్ న్యూస్.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
by Disha Web Desk 12 |
X
దిశ, వెబ్ డెస్క్: 100 రూపాయల నోటు పై నేతాజీ బొమ్మ వేయాలని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. నేతాజీ చాలా గొప్ప వ్యక్తి అని.. జైహింద్ లాంటి నినాదాన్ని పరిచయం చేసిన వ్యక్తి నేతాజీ సుభాష్ చంద్ర బోస్ అని అన్నాడు. అంతటి గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడిని గౌరవించుకోకపోతే అసలు మనం భారతీయులమే కాదని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు.
Next Story