- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
Telangana: పెరిగిన రాముని ప్రసాదాల రేట్లు..!
by Disha Web Desk 12 |
X
దిశ, భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం వివిధ రకాల ప్రసాదాల రేట్లు పెంచుతూ గురువారం నిర్ణయం తీసుకుంది. చిన్న లడ్డు 100 గ్రాములు రూ.20 నుంచి రూ.25 కు, మహా లడ్డు 500 గ్రాములు ఇది వరకు రూ.100 రూపాయలకు విక్రయించగా దానిని 400 గ్రామాలకు కుదించి అదే 100 రూపాయల ధర కేటాయించారు. పులిహోర 200 గ్రాముల ప్యాకెట్ రూ.10 నుంచి రూ.15 కు పెంచారు. చక్కెర పొంగలి 100 గ్రాములు రూ. 10 నుంచి రూ.15 కి, కేశఖండన టికెట్ రూ.15 నుంచి రూ.20 కి పెంచుతూ.. దేవస్థానం నిర్ణయం తీసుకుంది.
Next Story