- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
రాష్ట్రాన్ని దోచుకున్నది చాలక దేశం మీద పడ్డారు : వైఎస్ షర్మిల
దిశ, హన్మకొండ టౌన్: కేసీఅర్ ఒక ఉద్యమ ద్రోహి.. రాష్ట్రాన్ని దోచుకున్నది చాలక దేశం మీద పడ్డారని వైఎస్ షర్మిల అన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా వైఎస్ షర్మిల మాట్లాడారు. శ్రీరామ్ సాగర్ నీళ్లు కేసీఆర్ సొంత ఆస్తి అయినట్లు ఫీల్ అవుతున్నారన్నారు. మహారాష్ట్ర వాళ్లకు అప్పనంగా అర్పించే ప్రయత్నం చేస్తున్నారు. మీ రాజకీయాలకు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ను దారాదత్తం ఎలా చేస్తారా.. అని ఘాటుగా విమర్శించారు. శ్రీ రామ్ సాగర్ ప్రాజెక్ట్ తెలంగాణ అస్థి తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
ఈ ప్రాజెక్ట్ మన తెలంగాణ కి చాలా ముఖ్యమైనదన్నారు. 16 లక్షల ఎకరాలకు నీరు అందిస్తున్న పెద్ద ప్రాజెకేసీఅర్ ఒక ఉద్యమ ద్రోహి.. రాష్ట్రాన్ని దోచుకున్నది చాలక దేశం మీద పడ్డారని వైఎస్ షర్మిల అన్నారు.. మన నీళ్లను మహారాష్ట్రకు ఇస్తామని చెబుతున్నారు. మా నీళ్ళు ఎత్తిపోసుకోండి అని బహిరంగంగా చెప్తున్నారు. ఇప్పటికే మహారాష్ట్ర తో గోదావరి నీళ్ళ పై చాలా వివాదాలు ఉన్నాయి. అనుమతి లేకుండా మహారాష్ట్ర ఎన్నో ప్రాజెక్టులు కట్టిందన్నారు. వారికి శ్రీ రామ్ సాగర్ ప్రాజెక్ట్ నీళ్లు ఎలా ఇస్తారని అన్నారు. ఎన్నికల హామీలు అన్ని తుంగలో తొక్కారన్నారు. జై తెలంగాణ అనే దమ్ము లేదు కేసీఆర్ కి చుట్టుపక్కల ఎవరైనా జై తెలంగాణ అనే మండి పడుతున్నారు. కేసీఆర్ ను ఎలా వదిలేస్తే చార్మినార్ అమ్ముతాడు.. హైదరాబాద్ను అమ్ముతాడని మండిపడ్డాడు.
ఇప్పటికే కింద రాష్ట్రంతో కృష్ణా జలాలపై గొడవలు ఉన్నాయని వాటి పరిష్కారం చూడకుండా మన నీళ్లను పక్కా రాష్ట్రానికి ఇస్తాడట నాందేడ్లో రైతు ఆత్మహత్యల మీద కేసీఅర్ మాట్లాడింది విడ్డూరం కాదా అన్నారు. అక్కడ పెద్ద పెద్ద మాటలు చెప్పారు. అక్కడ రైతు ఆత్మహత్యల మీద మీకు అంత బాధ ఉంటే.. ఇక్కడ రైతుల పరిస్థితి ఎంటీ..? రాష్ట్రంలో ఎన్సీ ఆర్బీ, పోలీస్, రైతు స్వరాజ్య వేదికల ఆత్మహత్యల మీద రిపోర్ట్లు ఇచ్చాయి. ఇక్కడ మరణాలకు కేసీఆర్ బాధ్యుడు కాదా..? మీ పరిపాలన బాగుంటే.. ఇంత మంది రైతులు ఎలా ఆత్మహత్యలు చేసుకుంటారన్నారు. కేసీఆర్ రైతు వ్యతిరేకి ఇక్కడ సబ్సిడీ పథకాలు అన్ని బంద్ పెట్టారు. కేసీఆర్ ది దిక్కుమాలిన పాలన చేస్తున్నారన్నారు. 16 లక్షల మంది కౌలు రైతులను పట్టించుకోలేదన్నారు. 60 ఏళ్లు దాటితే రైతు బీమా కూడా లేదన్నారు.