- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
పురుగుల మందు తాగి ఇద్దరు మహిళల ఆత్మహత్య..
by Disha Web Desk 11 |
X
దిశ, వరంగల్ బ్యూరో: ములుగు జిల్లా పరిధి తాడ్వాయి మండలంలో ఇద్దరు మహిళలు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డ సంఘటన మంగళవారం సాయంత్రం జరిగింది. గంగారం గ్రామ పంచాయతీ పరిధిలోని భూపతిపూర్ గ్రామ సమీపంలో ఉన్న గుత్తి కోయగూడెంకు చెందిన పూనెం దేవి, పోదెం భీమ్లా పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
Next Story