- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
తాగు నీటికి తండ్లాట… రోడ్డుపై బైఠాయించి నిరసన
by Disha Web Desk 23 |
X
దిశ,దంతాలపల్లి : మండలం లోని కుమ్మరి కుంట్ల గ్రామంలో తాగునీటి సమస్యతో ప్రజలు అల్లాడిపోతున్నారు. దీంతో గురువారం ఉదయం మహిళలు, కాలనీ వాసులు ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. గత 15 రోజుల నుంచి నీళ్లు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.తమ కాలనీకి సమీపంలో వాటర్ ట్యాంక్ ఉన్నప్పటికీ భగీరథ నీరుతో కొంత మేర నీటి సమస్య తీరుతుండేది.. కానీ భగీరథ నీరు సరఫరా చెయ్యకపోవడం తోనే నీటి కొరత ఏర్పడిందని వారు తెలిపారు. 100 కుటుంబాలు ఉన్న ఏరియాలో పంచాయతీ బోర్ల నుంచి కూడా సక్రమంగా నీటి సరఫరా జరగడం లేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు చోరువచుపి కుమ్మరి కుంట్ల గ్రామంలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని మహిళలు కోరుతున్నారు.
Next Story