- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
మైనర్ బాలికపై అత్యాచారయత్నం.. ఊరికి పిలిపించి కొట్టిన గ్రామస్తులు
by Web Desk |
X
దిశ, భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ఘన్పూర్ మండలం అప్పన్నపల్లి గ్రామంలో ఓ మైనర్ బాలికపై యువకుడు అత్యాచారయత్నానికి ప్రయత్నించగా గ్రామస్తులు అతనికి దేహశుద్ధి చేశారు. శుక్రవారం రోజు గుర్రం రమేష్ అనే యువకుడు విద్యుత్ మీటర్ రీడింగ్ తీసుకోవడానికి అప్పుయ్యపల్లి గ్రామానికి చేరగా ఓ ఇంట్లో బాలిక ఒంటరిగా ఉండటాన్ని చూశారు. ఇదే అదనుగా భావించి మైనర్పై అత్యాచారం చేయడానికి ప్రయత్నించగా ఆమె సోదరులు చూసి కేకలు వేయడంతో నిందితుడు పరారయ్యాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు అతన్ని ఓ మధ్యవర్తి ద్వారా శనివారం పిలిపించి పంచాయతీ చేయగా కోపొద్రోధికులైన గ్రామస్తులు అతనికి దేహశుద్ధి చేశారు. పోలీసులు గ్రామానికి చేరుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.
Next Story