- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
మేడే రోజున తీవ్ర విషాదం.. ‘ఉపాధి పని’కి వెళ్లి కార్మికుడు మృతి
by Disha Web Desk 2 |
X
దిశ, బల్మూర్: ప్రపంచ కార్మిక దినోత్సవమైన మేడే రోజున తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఉపాధి హామీ పనికి వెళ్లి కార్మికుడు కుప్పకూలి మృతిచెందాడు. ఈ ఘటన నాగర్ కర్నూలు జిల్లా బల్మూర్ మండలం గోదల్ గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన బొడ్డుపల్లి వెంకటయ్య(45) అనే వ్యక్తి రోజూ లాగే సోమవారం ఉదయం ఉపాధి హామీ పనులకు వెళ్లాడు. పనిచేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలి క్షణాల్లో కన్నుమూశాడు. ఆయనకు భార్య రజిత, కూతురు నాగలక్ష్మి, కుమారుడు నాగరాజు ఉన్నారు.
Next Story