- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
‘తెలంగాణ అంటే ఒకటి కాదు, రెండు’
by Disha Web Desk 4 |
X
దిశ, వెబ్ డైనమిక్ బ్యూరో: తెలంగాణలో ఔటర్ రింగ్ రోడ్డు టెండర్ను తక్కువకే కట్టబెట్టడంపై బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించారు. తెలంగాణ ప్రభుత్వంపై తన ట్విట్టర్ ద్వారా విమర్శలు కురిపించారు. తెలంగాణ అంటే ఒకటి కాదని, రెండు అని ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఒకటి బయటికి కనిపించే సచివాలయం, కాళేశ్వరం ప్రాజెక్టు అన్నారు. మరొక తెలంగాణ అంటే కనిపించని రహస్య జీవోలు, అగ్రిమెంట్లు, లీజులు, అసైన్డ్ భూముల అమ్మకం, బినామీలు, కమీషన్లు, లిక్కర్-ఇసుక మాఫియా, సొంత టీవీ ఛానళ్లు, బతుకమ్మ చీరలు, వాటి కింద చితికిపోయిన జీవితాలని బీఎస్పీ చీఫ్ ప్రవీణ్ కుమార్ ఎద్దేవా చేశారు.
Next Story