గిరిజన ఆరాధ్య దైవం బావోజీని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి

by Disha Web Desk 11 |
గిరిజన ఆరాధ్య దైవం బావోజీని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, కొత్తపల్లి: గిరిజనుల ఆరాధ్య దైవమైన జై గురు లోకా మసంద్ బావోజీని, కాళికామాత ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థి వంశీ చంద్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, ఎమ్మెల్సీ రాములు నాయక్, అంతకు ముందు ఎండోమెంట్ అధికారులు గుడి పూజారులు వారి సాంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలికి హోమగుండం దగ్గర పూజలు నిర్వహించారు. అలాగే గుడికి కావలసిన నిధుల గురించి సీఎం కి వివరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.



Next Story