పేపర్ లీకేజీ కుట్ర బండి సంజయ్‌దే: హరీష్ రావు

by Disha Web Desk 4 |
పేపర్ లీకేజీ కుట్ర బండి సంజయ్‌దే: హరీష్ రావు
X

దిశ, వెబ్‌డెస్క్: పేపర్ లీకేజీ కుట్ర అంతా బండి సంజయ్ దే అని మంత్రి హరీష్ రావు అన్నారు. పేపర్ లీకేజీకి పాల్పడిన ప్రశాంత్ కరుడుగట్టిన బీజేపీ కార్యకర్త అన్నారు. పిల్లల భవిష్యత్తు తాకట్టు పెట్టి రాజకీయాలు చేస్తారా అని ఫైర్ అయ్యారు. పదో తరగతి పేపర్ లీకేజీలో బండి అడ్డంగా దొరికిపోయారన్నారు. అధికారం కోసం ఏమైనా చేస్తారా అన్నారు. బీజేపీ కుట్రలను విద్యార్థి లోకం తిప్పి కొట్టాలన్నారు. బీజేపీలో చదువుకున్న వాళ్లు తక్కువ అన్నారు. రాష్ట్రం నుంచి ఢిల్లీ వరకు అంతా ఫేక్ సర్టిఫికెట్లే అన్నారు. రాష్ట్ర జాతీయ నేతలందరితో ప్రశాంత్ క్టోజ్ గా ఉన్నారన్నారు.

బ్రేకింగ్: పాలకుర్తికి బండి సంజయ్ తరలింపు


Next Story

Most Viewed