యువకులతో చిందేసిన మదన్ మోహన్..

by Disha Web Desk 20 |
యువకులతో చిందేసిన మదన్ మోహన్..
X

దిశ, రాజంపేట : మండలంలోని ఆర్గోండ గ్రామంలో శుక్రవారం రోజున నవదుర్గ పెద్దమ్మ పండగ 20వ వార్షిక ఉత్సవాలలో టీపీసీసీ ఉపాధ్యక్షులు మదనమోహన్ పాల్గొన్నారు. అలాగే గ్రామంలో బోనాల ఊరేగింపులో పాల్గొన్నారు. నవదుర్గ పెద్దమ్మ దీవెనలతో ప్రజలందరూ సంతోషంగా ఉండాలని దేవి ఆశీస్సులతో త్వరలో గుడి అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది.

ఆహ్వానం పలికిన ముదిరాజ్ సంఘ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామకాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజు, సీనియర్ నాయకులు శివయ్య, విజయ్, సిద్ధిరాములు, మధుసూదన్ రెడ్డి, లక్ష్మణ్, నర్సింలు, శ్రీకాంత్ రెడ్డి, భాస్కర్, తుల శ్రీకాంత్, సల్మాన్, ముదిరాజ్ సంఘ సభ్యులు, నారాయణ, జంగిటి సాయిలు, మంత్రి శ్యామయ్య, లోకని గంగయ్య, కనపోరం సాయిలు, భాస్కర్, వేణు, జంగిటి నారాయణ, గ్రామస్తులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed