నల్లగొండలో వందే భారత్ ట్రైన్కు ఘనస్వాగతం..

by Disha Web Desk 20 |
నల్లగొండలో వందే భారత్ ట్రైన్కు ఘనస్వాగతం..
X

దిశ, నల్లగొండ : సికింద్రాబాద్ నుండి తిరుపతికి హైదరాబాద్ లో జెండా ఊపి ప్రధాన మంత్రి నరేంద్రమోదీ వందే భారత్ ట్రైన్ ని ప్రారంభించారు. అది నల్లగొండ మీదగా వెళ్తున్న సందర్భంగా నల్లగొండ ప్రజలు భారీఎత్తున నల్లగొండ రైల్వే స్టేషన్ కి చేరుకొని స్వాగతం పలికారు. ప్రజలు వందే భారత్ రైలుతో సెల్ఫీలు దిగారు.



Next Story

Most Viewed