- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Nizamabad: వృథాగా.. మిషన్ భగీరథ నీరు!
by Geesa Chandu |
బీర్కూర్ మండల కేంద్రంలో ఉన్నటువంటి ఉర్ధూ ఉన్నత పాఠశాల వద్ద గల మంచి నీటి ట్యాంక్ కు మిషన్ భగీరథ పైప్ లైన్ కనెక్షన్ ఇచ్చారు.

X
దిశ, వెబ్ డెస్క్: బీర్కూర్ మండల కేంద్రంలో ఉన్నటువంటి ఉర్ధూ ఉన్నత పాఠశాల వద్ద గల మంచి నీటి ట్యాంక్ కు మిషన్ భగీరథ పైప్ లైన్ కనెక్షన్ ఇచ్చారు. అయితే ఈ కనెక్షన్ ను భూమిలోపలి నుండి వేయాల్సి ఉండగా.. పని సులభం చేసుకునే ఉద్దేశంలో, పైపును భూమి పైనుంచే వేసి అధికారులు చేతులు దులుపుకున్నారు. అయితే సోమవారం నీటి ఒత్తిడి కారణంగా ఆ పైప్ లైన్ ఊడిపోయి నీరంతా వృథాగా పోతుంది. అధికారుల నిర్లక్ష్యం వల్లే తాగునీరు వృథా అవుతుందని, వారి పనితీరు బాగాలేదని బీర్కూర్ మండల ప్రజలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Next Story






