- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మండుతున్న ఎండలు.. ప్రజలకు వాతావరణశాఖ హెచ్చరిక
by Sathputhe Rajesh |
దిశ, వెబ్డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో పగటిపూట ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో వాతావరణశాఖ హె

X
దిశ, వెబ్డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో పగటిపూట ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నెల 15 వరకు ఎండల ప్రభావం తీవ్రంగా ఉంటుందని, పలు ప్రాంతాల్లో ఎండలతో పాటు వడగాలులు వీసే అవకాశముందని తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో ఉదయం 11 గంటల తర్వాత నుంచి సాయంత్రం 5 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని హెచ్చరించింది. భారీ ఉష్ణోగ్రతలతో ఎడాలి ప్రాంతాల్లో కార్చిచ్చు ఏర్పడే అవకాశముందని, అటవీశాఖ అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
Next Story






