- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నిధులు కేటాయించండి మంత్రి సాబ్
కుకునూర్ పల్లి గ్రామ మాజీ ఎంపీటీసి ఇండ్ల కనకయ్య మంత్రి గడ్డం వివేక్ను కలిశారు. ఈ సందర్భంగా మరిన్ని ఇందిరమ్మ ఇండ్లు, జూనియర్ కాలేజ్ మంజూరు చేయాలని కోరారు.

X
దిశ, కొండపాక: సిద్దిపేట జిల్లా కుకునూర్ పల్లి గ్రామ మాజీ ఎంపీటీసి ఇండ్ల కనకయ్య మంత్రి గడ్డం వివేక్ను కలిశారు. ఈ సందర్భంగా మరిన్ని ఇందిరమ్మ ఇండ్లు, జూనియర్ కాలేజ్ మంజూరు చేయాలని కోరారు. అలానే మరిన్ని ఇందిరమ్మ ఇల్లు కూడా కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మంత్రి సానుకులంగా స్పందిచారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కొండపాక మార్కెట్ కమిటీ చైర్మన్ విరుపాక శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు.
- Tags
- medak
Next Story






