- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఈతకు వెళ్లి యువకుడి మృతి
by Disha Web Desk 1 |
X
దిశ, మిరుదొడ్డి: స్నేహితులతో కలిసి సరదాగా ఈతకు వెళ్లి నీట మునిగి యువకుడు మృతి చెందిన ఘటన మిరుదొడ్డి మండల కేంద్రంలో ఆదివారం జరిగింది. గ్రామానికి చెందిన మల్కాపురం నితిన్ (18) స్నేహితులతో కలిసి సరదాగా స్థానిక కూడవెళ్లి వాగులో ఈతకు వెళ్లి శవమై కనిపించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని బయటకి తీశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దుబ్బాక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
Next Story