- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
దిశ,అచ్చంపేట రూరల్: అచ్చంపేట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. అక్కారం-బకలింగయ్య పల్లి గ్రామానికి ప్రయాణించే ఆర్టీసీ బస్సు అక్కారం నుంచి తిరుగు ప్రయాణంలో వస్తుండగా ఇద్దరు వ్యక్తులు ప్రయాణిస్తున్న బైక్ నుఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బొడ్కా (45) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఇంకో వ్యక్తి రవి(33) కి తీవ్ర గాయాలు ఇవ్వడంతో ఆయన్ను అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా మృతునికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నట్టు సమాచారం.
Next Story






