గోపాల్ పేట‌లో బీసీ బంద్ విజ‌య‌వంతం..!

by Ratna Kumari |

దిశ‌, గోపాల్ పేట : కాంగ్రెస్ ఉమ్మ‌డి మండ‌ల అధ్య‌క్షుడు స‌త్య సిల్లారెడ్డి ఆధ్వ‌ర్యంలో బీసీల‌కు 42 శాతం రిజ‌ర్వేష‌న్ అమ‌లు చేయాల‌ని డిమాండ్ చేస్తూ మండ‌ల

గోపాల్ పేట‌లో బీసీ బంద్ విజ‌య‌వంతం..!
X

దిశ‌, గోపాల్ పేట : కాంగ్రెస్ ఉమ్మ‌డి మండ‌ల అధ్య‌క్షుడు స‌త్య సిల్లారెడ్డి ఆధ్వ‌ర్యంలో బీసీల‌కు 42 శాతం రిజ‌ర్వేష‌న్ అమ‌లు చేయాల‌ని డిమాండ్ చేస్తూ మండ‌ల కేంద్రంలో ఇవాళ బంద్ నిర్వ‌హించారు. కేంద్ర ప్ర‌భుత్వం బీసీల‌కు అన్యాయం చేస్తుంద‌ని ఆయ‌న పేర్కొన్నారు. అనంత‌రం బీజేపీ, బీఆర్ఎస్, సీపీఐ నాయ‌కులు ఈ బంద్ కి మ‌ద్ద‌తు తెలిపారు. ఈ కార్యక్రమంలో గోపాల్ పేట మండల కాంగ్రెస్ నాయకులు, బీఆర్ఎస్ నాయ‌కులు పాల్గొన్నారు.

Next Story