- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్రస్థాయి కళా ఉత్సవ పోటీల్లో ద్వితీయ బహుమతి
కాటారంలోని గిరిజన గురుకుల బాలుర కళాశాల విద్యార్థులు E .ఓం రెడ్డి, దుర్గాప్రసాద్ లకు గురువారం హైదరాబాద్ లో జరిగిన "

X
దిశ, కాటారం: కాటారంలోని గిరిజన గురుకుల బాలుర కళాశాల విద్యార్థులు E .ఓం రెడ్డి, దుర్గాప్రసాద్ లకు గురువారం హైదరాబాద్ లో జరిగిన "రాష్ట్రస్థాయి కళా ఉత్సవ్ 2025" విజువల్ ఆర్ట్స్ గ్రూప్ 2D ట్రైబల్ టాయ్స్ మేకింగ్ విభాగంలో అత్యంత ప్రతిభ కనబరిచి, రాష్ట్రస్థాయి ద్వితీయ బహుమతి , 3000 రివార్డు సాధించారు. రాష్ట్రస్థాయిలో అత్యంత ప్రతిభ కనబరిచిన E. ఓం రెడ్డి, B. దుర్గాప్రసాద్ లను కళాశాల ప్రిన్సిపల్ హెచ్. రాజేందర్, వైస్ ప్రిన్సిపాల్ మాధవి ,జూనియర్ వైస్ ప్రిన్సిపాల్ వెంకటయ్య, బలరాం, నీలిమ, శ్రీనివాస్, రాజయ్య, రాజు, ఆర్ట్ టీచర్ ఆడెపు రజినీకాంత్ ,కళాశాల అధ్యాపకులు సంపత్, నాగమణి, సంపత్ లు విద్యార్థులను అభినందించారు.
Next Story






