- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఎన్నికల సమయంలో కొత్త వేశాలతో వస్తుంటారు: Minister Puvvada Ajay Kumar
by Disha Web Desk 2 |
X
దిశ, వెబ్డెస్క్: ఖమ్మం జిల్లా కేంద్రంలోని సిటీ బస్టాండ్ను గురువారం మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావవేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సంక్రాంతి సందర్భంగా 250 బస్సులను అందుబాటులో ఉంచుతామని వెల్లడించారు. ప్రభుత్వం చేస్తోన్న అభివృద్ధిని ఓర్వలేక కొందరు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని అనూహ్య వ్యాఖ్యలు చేశారు. దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వరంగ సంస్థలను అమ్మేవారు బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం సిగ్గుచేటని విమర్శించారు. ఎన్నికల సమయం కావడంతో కొత్త నాయకులు.. కొత్త వేశాలు వేసుకొని వస్తుంటారని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Also Read...
Next Story