- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఫలించని రెస్క్యూ ఆపరేషన్.. ముగ్గురి మృతదేహలు వెలికితీత
by Disha Web Desk 4 |
X
దిశ, రామగిరి: రామగుండం 3 ఏరియా అడ్రియాల లాంగ్వాల్ ప్రాజెక్టులో పైకప్పు కూలిన ఘటనలో విషాదమే మిగిలింది. అందరూ ప్రాణాలతో బయటపడతాయని చూసిన వారి ఆశలు ఆవిరి అయ్యాయి. ఎట్టకేలకు మంగళవారం అర్థరాత్రి ముందు ఒకరిది, తర్వాత ఇద్దరి మృతదేహాలను వెలికి తీసారు. మొదట అసిస్టెంట్ మేనేజర్ తేజావత్ చైతన్య తేజ, తర్వాత కొద్ది సేపటికి ఏరియా సేఫ్టీ ఆఫీసర్ ఎస్ జయరాజ్, కాంట్రాక్టు కార్మికుడు తోట శ్రీకాంత్ ల మృతదేహాలను గుర్తించారు. ఒకటిన్నర రోజులుగా తీవ్రంగా శ్రమిస్తున్న రెస్క్యూ టీం అధికారులను కాపాడలేకపోయారు.
Next Story