- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
బ్రేకింగ్: JEE మెయిన్ ఫలితాలు విడుదల.. హైదరాబాద్ విద్యార్థికి ఫస్ట్ ర్యాంక్
by Disha Web Desk 19 |
X
దిశ, వెబ్డెస్క్: జేఈఈ మెయిన్ సెషన్-2 ఫలితాలు విడుదల అయ్యాయి. శనివారం జేఈఈ మెయిన్ ర్యాంకులను ఎన్టీఏ ప్రకటించింది. కాగా, ఈ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. హైదరాబాద్కు చెందిన విద్యార్థి వెంకట్ కౌండిన్య జేఈఈ మెయిన్ సెషన్-2 ఫలితాలు మొదటి ర్యాంక్ సాధించాడు. 300లకు 300 మార్కులు సాధించిన సింగారపు కౌండిన్య ఫస్ట్ ర్యాంక్ కైవసం చేసుకున్నాడు. అలాగే విజయవాడకు చెందిన కే. సాయినాథ్ శ్రీమంతకు పదో ర్యాంక్ వచ్చింది.
Next Story