- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
గవర్నర్ చేతుల మీదుగా ప్రొఫెసర్ బాలకిషన్ కు బంగారు పతకం
by Dishafeatures2 |
X
దిశ, సికింద్రాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్ డీన్ ప్రొఫెసర్ బాలకిషన్ గవర్నర్ తమిళిసై చేతుల మీదుగా సేవా బంగారు పతకం అందుకున్నారు. కరోనా సమయంలో అందించిన సేవలకు గాను ఆయనకు గవర్నర్ సేవా పతకం వరించింది. కరోనా సమయంలో పేదలు, అనాధలు, నిరాశ్రయులకు అందించిన సేవలకు గాను ఈ పతకాన్ని అందజేశారు. రాజ్ భవన్ లో ఓ జరిగిన కార్యక్రమంలో గవర్నర్ చేతుల మీదుగా ఈ పతకాన్ని ప్రొఫెసర్ బాలకిషన్ అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయనను పలువురు అధికారులు, అధ్యాపకులు, విద్యార్థులు అభినందించారు.
Next Story