గవర్నర్ చేతుల మీదుగా ప్రొఫెసర్ బాలకిషన్ కు బంగారు పతకం

by Dishafeatures2 |
గవర్నర్ చేతుల మీదుగా ప్రొఫెసర్ బాలకిషన్ కు బంగారు పతకం
X

దిశ, సికింద్రాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్ డీన్ ప్రొఫెసర్ బాలకిషన్ గవర్నర్ తమిళిసై చేతుల మీదుగా సేవా బంగారు పతకం అందుకున్నారు. కరోనా సమయంలో అందించిన సేవలకు గాను ఆయనకు గవర్నర్ సేవా పతకం వరించింది. కరోనా సమయంలో పేదలు, అనాధలు, నిరాశ్రయులకు అందించిన సేవలకు గాను ఈ పతకాన్ని అందజేశారు. రాజ్ భవన్ లో ఓ జరిగిన కార్యక్రమంలో గవర్నర్ చేతుల మీదుగా ఈ పతకాన్ని ప్రొఫెసర్ బాలకిషన్ అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయనను పలువురు అధికారులు, అధ్యాపకులు, విద్యార్థులు అభినందించారు.

Next Story

Most Viewed