- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
చిన్నారి మృతి కేసులో డ్రైవర్ అరెస్ట్
by Disha Web Desk 15 |
X
దిశ, ఎల్బీనగర్ : ఎల్బీనగర్ లో చిన్నారి మృతి కేసులో డ్రైవర్ దుర్గా ప్రసాద్ ను ఎల్బీనగర్ పోలీసులు అరెస్టు చేశారు. అతనిపై కేసు నమోదు చేశారు. కారు రోడ్డుపైన ఆపి డోరు తెరవగానే బైక్ పై వచ్చిన శశిరేఖ, సయ్యద్ దంపతులతో పాటు రెండేళ్ల చిన్నారి కింద పడిపోయారు. తీవ్ర గాయాలతో చిన్నారి అక్కడికక్కడే మరణించింది. ఘటన జరిగిన తర్వాత డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశారు.
Next Story