Hyderabad Floods : భాగ్యనగరం...వరద మయం

by Disha Web Desk 15 |

దిశ, నెట్‌వర్క్ : హైదరాబాద్​ జిల్లాలో వర్ష బీభత్సం కొనసాగుతోంది. నాలాలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దాంతో పలు చోట్ల రోడ్లపై రాకపోకలు బంద్​ చేశారు. పలు బస్తీల్లో వరద ముంచెత్తింది. రహదారులు, ఇళ్లలోకి వరద నీరు చేరింది. దాంతో జనం భయం గుప్పిట్లో కొట్టుమిట్టాడుతున్నారు. ఇండ్లు, భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలమట్టం అవుతున్నాయి. అనేక చోట్ల రోడ్లు తెగిపోతున్నాయి. ఈ వరద సృష్టిస్తోన్న బీభత్స దృశ్యాలను ‘దిశ’ మీ ముందు ఉంచుతోంది.


Next Story

Most Viewed