- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గులాబీ పార్టీకి 97.4% తగ్గిన విరాళాలు
by Muthe.Rajitha |
బీఆర్ఎస్ పార్టీకి వచ్చే విరాళాలు భారీగా తగ్గిపోయాయి.

X
దిశ, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ పార్టీకి వచ్చే విరాళాలు భారీగా తగ్గిపోయాయి. గులాబీ పార్టీ ప్రతిపక్షంలోకి రాగానే ఆ పార్టీకి వచ్చే విరాళాలు 97.4% తగ్గిపోయినట్టు సమాచారం. ఈసీకి సమ్పరించిన ఆడిట్ ప్రకారం 2024-25లో కేవలం రూ.15.09 కోట్లు మాత్రమే ఫండ్స్ గా వచ్చినట్టు గులాబీ పార్టీ పేర్కొంది. ప్రోగ్రెసివ్ ఎలక్ట్రోరల్ ట్రస్ట్ నుంచి రూ.10 కోట్లు, ప్రుడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్ నుంచి రూ.5 కోట్ల విరాళాలు మాత్రమే అందినట్టు తెలిపింది. కాగా 2023-24లో ఎలక్టోరల్ బాండ్ల ద్వారా బీఆర్ఎస్ పార్టీకి రూ.580.52 కోట్లు రాగా.. ఈసారి అవి ఏకంగా 97.4 శాతానికి పడిపోవడం గమనార్హం.
Next Story






