- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
“కేసీఆర్ అస్థి పంజారానికి బట్టలు వేసినట్లు ఉంటాడు”
by Disha Web Desk 19 |
X
దిశ, తెలంగాణ బ్యూరో: “మా నాయకుడిని పొట్టొడా అని విమర్శిస్తారా..? పికికేస్తామని బెదిరిస్తారా? మీకు ఎంత ధైర్యం? ఇంకోసారి ఇలాంటి మాటలు మాట్లాడితే తగిన విధంగా బుద్ది చెప్పాల్సి ఉంటుంది’ అని మాజీ ఎంపీ అంజన్కుమార్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తలసానిని ‘దొబ్బోడా’ అని తాము అనలేమా? అంటూ ఫైర్ అయ్యారు. రాజకీయాల్లో హుందాతనం ఉండాలని, అంశాలపై మాట్లాడాలి కానీ.. వ్యక్తులు, కులాలను విమర్శించడం ఎంత వరకు కరెక్ట్ అని అంజన్ కుమార్ ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ, లీడర్ల జోలికి వస్తే తలసానికి మర్యాద ఉండదని హెచ్చరించారు. టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ మాట్లాడుతూ..“కేసీఆర్ అస్థి పంజారానికి బట్టలు వేసినట్లు ఉంటాడు” అని విమర్శించలేమా.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ నాయకులను విమర్శిస్తే ప్రజలకు ఉరుకునే స్థితిలో లేరని మల్లు రవి స్పష్టం చేశారు.
Next Story