కొండగట్టుకి చేరుకున్న సీఎం కేసీఆర్

by Disha Web Desk 4 |
కొండగట్టుకి చేరుకున్న సీఎం కేసీఆర్
X

దిశ, వెబ్‌డెస్క్: సీఎం కేసీఆర్ కొండగట్టుకి చేరుకున్నారు. కొండగట్టుఆలయాన్ని, ఆలయ పరిసరాలను సీఎం కేసీఆర్ ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలిస్తున్నారు. కాగా కొండ గట్టు ఆలయ అభివృద్ధికి రూ.100 కోట్లు మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ స్వామి వారిని దర్శించుకోనున్నారు. అనంతరం ఆలయ పరిసరాలను పరిశీలించి అభివృద్ధి పనులపై వివిధ శాఖల అధికారులతో సీఎం సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు.

ఇవి కూడా చదవండి : ఖమ్మం జిల్లా పై ఆంధ్రప్రదేశ్ రాజకీయాల ప్రభావం



Next Story

Most Viewed