- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
సొంత పార్టీ ఎమ్మెల్యేలపై సీఎం కేసీఆర్ సీరియస్
by Disha Web Desk 2 |
X
దిశ, డైనమిక్ బ్యూరో: దళిత బంధులో చేతివాటం చూపిస్తున్న ఎమ్మెల్యేలు, పార్టీ నేతలపై సీఎం కేసీఆర్ సీరియస్ అయ్యారు. దళిత బంధు లబ్ధిదారుల నుంచి కొంత మంది లంచాలు తీసుకుంటున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. వరంగల్ లో ఓ ఎమ్మెల్యే, ఆదిలాబాద్ లో మరికొంత మంది నేతలు డబ్బులు తీసుకున్న వ్యవహారంపై తన దగ్గర సమాచారం ఉందని అన్నారు. ఇవాళ తెలంగాణ భవన్లో జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో పలు అంశాలపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసిన కేసీఆర్ సొంత పార్టీ నేతల లంచావతారంపై మండిపడ్డారు. నేతలు ఇకనైనా తమ తీరు మార్చుకోవాలని ఇదే రిపీట్ అయితే సహించేది లేదని హెచ్చరించారు.
Read more:
Next Story