- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
బిగ్ బ్రేకింగ్: సీఎం కేసీఆర్కు అస్వస్థత.. ప్రగతి భవన్లోనే వైద్యం అందిస్తోన్న డాక్టర్స్
by Disha Web Desk 19 |
X
దిశ, తెలంగాణ బ్యూరో: సీఎం కేసీఆర్ సిక్ అయ్యారు. గతవారం రోజులుగా వైరల్ ఫివర్, దగ్గుతో బాధపడుతున్నారు. ప్రగతిభవన్లోనే సీఎంకు యశోదా ఆసుపత్రి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఐదుగురు వైద్యుల బృందం కేసీఆర్ ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఫీవర్ తగ్గేవరకు అక్కడే వైద్యులు ఉండనున్నారు. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ మంగళవారం ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. సీఎం ఆరోగ్యంపై వైద్య బృందం నిశితంగా పరిశీలిస్తోందన్నారు. కొద్ది రోజుల్లోనే కేసీఆర్ సాధారణ స్థితికి చేరుకుంటారని వైద్యులు చెబుతున్నారని మంత్రి పేర్కొన్నారు. ఆందోళన పడాల్సిన అవసరం ఏమీలేదని తెలిపారు.
Next Story