- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
నాకు పార్టీ ముఖ్యం పార్టీ లైన్ ముఖ్యం.. అదే నన్ను కాపాడుతుంది: సీఎం రేవంత్ రెడ్డి
దిశ, వెబ్డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఓ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. జూన్ 4 వరకు మీరు లాక్కొచ్చి ముఖ్యమంత్రిగా వ్యవహరించమన్నా.. నేను వ్యవహరించబోనని గొంతెత్తి చెప్పారు. నేను వేరు నా తత్వం వేరని అన్నారు. మార్చి 17 నుంచి 100 రోజులు చూసుకున్నట్లైతే నేను కంప్లీట్గా పీసీసీ అధ్యక్షుడిగానే పనిచేస్తున్నానని వెల్లడించారు. నాకు పార్టీ ముఖ్యం పార్టీ లైన్ ముఖ్యం అదే నన్ను కాపాడుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. లోక్సభ ఎన్నికల వేళ దేశంలో రాజకీయంగా లబ్ధి పొందడమే లక్ష్యంగా బీజేపీ చేస్తోందని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన వెంటనే బీజేపీ రిజర్వేషన్లను ఎత్తివేస్తుందని కీలక ఆరోపణలు చేశారు. అందుకే 400 సీట్లను టార్గెట్గా పెట్టుకున్నదని అన్నారు.
Read More...
బై మిస్టేక్లో రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు: కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు