BRS కరెంట్ అలర్ట్.. తెలంగాణ భవన్ వద్ద ఏం చేశారంటే..?

by Disha Web Desk 4 |
BRS కరెంట్ అలర్ట్.. తెలంగాణ భవన్ వద్ద ఏం చేశారంటే..?
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ పార్టీ సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన సమావేశం కొనసాగనుంది. అయితే మధ్యలో కరెంటు పోతే ఇబ్బందులు వస్తాయని గ్రహించిన పార్టీ ముందస్తు చర్యలో భాగంగా జనరేటర్‌ను ఏర్పాటు చేశారు.ఈ సమావేశంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర కమిటీ సభ్యులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు సైతం పాల్గొననున్నారు.

Next Story

Most Viewed