అసెంబ్లీకి బీజేపీ ఎమ్మెల్యేలు

by Disha Web Desk 4 |
అసెంబ్లీకి బీజేపీ ఎమ్మెల్యేలు
X

దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, అసెంబ్లీ సెక్రటరీతో భేటీ అయ్యారు. హైకోర్టు సూచనలను, ఎమ్మెల్యేల అభ్యర్థనను స్పీకర్ తిరస్కరించారు. దీంతో అసెంబ్లీ నుంచి బీజేపీ ఎమ్మెల్యేలు వెళ్లిపోయారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వెళ్లిన బీజేపీ ఎమ్మెల్యేలు భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నారు.



Next Story

Most Viewed