- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ముఖ్యమంత్రి సహా మంత్రులంతా దైవసాక్షిగా.. ఆ ఇద్దరు మాత్రం..
by Disha Web Desk 4 |
X
దిశ, తెలంగాణ బ్యూరో : ముఖ్యమంత్రి సహా మంత్రులంతా దైవసాక్షిగా ప్రమాణం చేశారు. కానీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాత్రం దైవసాక్షికి బదులుగా పవిత్ర హృదయంతో అని ప్రమాణం చేశారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దనసరి అనసూయ (సీతక్క) సైతం దైవసాక్షికి బదులుగా పవిత్ర హృదయంతో అనే ప్రమాణం చేశారు. అందరూ తెలుగులోనే ప్రమాణ స్వీకారం చేయగా దామోదర రాజనర్సింహ మాత్రం ఇంగ్లీషులో చేశారు. సోనియాగాంధీని కొండా సురేఖ ఆలింగనం చేసుకున్నారు. ఆప్యాయంగా పలకరించడంతో పాటు కొండా సురేఖ. భావోద్వేగానికి గురయ్యారు.
Next Story