- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యుత్ షాక్ తో గేదె మృతి
by Bhanu |
మండలంలోని కొరటికల్ గ్రామానికి చెందిన బాల్కొండ రమేష్ యాదవ్ గేదె విద్యుత్ షాక్ తో ఆదివారం మృతి చెందింది.

X
దిశ, మామడ : మండలంలోని కొరటికల్ గ్రామానికి చెందిన బాల్కొండ రమేష్ యాదవ్ గేదె విద్యుత్ షాక్ తో ఆదివారం మృతి చెందింది. గ్రామ శివారులోని గుర్రం కుంట చెరువు వద్ద మేత మేస్తుండడంతో ప్రమాదవశాస్తు ట్రాన్స్ ఫార్మర్ ఎర్త్ వైర్ ను తగలడంతో అక్కడికక్కడే మరణించింది. గేదె విలువ సుమారు రూ. 50,000 వరకు ఉంటుందని ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.
Next Story






