- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అక్రమంగా పశువుల రవాణా.. ఏడుగురిపై కేసు నమోదు..
by Bhanu |
అనుమతులు లేకుండా అక్రమంగా పశువుల రవాణా చేస్తే చర్యలు తీసుకుంటామని జైనథ్ సీఐ సాయినాథ్ హెచ్చరించారు.

X
దిశ, ఆదిలాబాద్: అనుమతులు లేకుండా అక్రమంగా పశువుల రవాణా చేస్తే చర్యలు తీసుకుంటామని జైనథ్ సీఐ సాయినాథ్ హెచ్చరించారు. ఆదివారం ఆదిలాబాద్ జిల్లా భోరజ్ మండలం పిప్పర్ వాడ అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీలు చేశారు. మహారాష్ట్ర నుంచి 10 ఎద్దులను అక్రమంగా రవాణా చేస్తున్న నలుగురిని పట్టుకొని వారిపై కేసు నమోదు చేశామన్నారు.వాహనాన్ని సీజ్ చేసి ఎద్దులను గోశాలకు తరలించినట్లు సీఐ వెల్లడించారు.ఆయనతో పాటు ఎస్ఐ నసీర్, సిబ్బంది ఉన్నారు.
Next Story






