- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
బైక్ అదుపుతప్పి యువకుడి మృతి
by Disha Web Desk 1 |
X
దిశ, లక్షెట్టిపేట: బైక్ అదుపుతప్పి తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ యువకుడి మృతిచెందిన ఘటన శనివారం సాయంత్రం మండల పరిధిలోని వెంకట్రావుపేటలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే గ్రామానికి చెందిన బూసరాజుల రాజేందర్ (25) శుక్రవారం బైక్ పై చింతపల్లిలోని ఓ ఫంక్షన్ కు హాజరై స్వగ్రామైమానికి తిరుగు ప్రయాణమయ్యాడు.
ఈ క్రమంలో బైక్ ఎల్లారం గ్రామంలోని రైస్ మిల్లు వద్దకు రాగానే బైక్ అదుపు తప్పి కింద పడిపోయింది. ఈ ఘటనలో రాజేందర్ కు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలసుకున్న కుటుంబ సభ్యులు గాయపడిన యువకుడిని చికిత్స నిమిత్తం మంచిర్యాల ఆసుపత్రిలో చేర్పించారు. రాజేందర్ చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతి చెందినట్లు ఎస్ఐ లక్ష్మణ్ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
Next Story