- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యుత్ ఉద్యోగులకు 17.6% డీఏ
విద్యుత్ ఉద్యోగులకు సర్కారు గుడ్ న్యూస్ తెలిపింది.

X
దిశ, వెబ్ డెస్క్ : విద్యుత్ ఉద్యోగులకు సర్కారు గుడ్ న్యూస్ తెలిపింది. రాష్ట్రంలోని విద్యుత్ ఉద్యోగులకు 17.6% డీఏ ఖరారైంది. ఉద్యోగుల డీఏపై ఉన్నతాధికారులు చేసిన ప్రతిపాదనలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పెరిగిన డీఏ 2025 జులై 1వ తేదీ నుంచి వర్తించనుంది. ఈ మేరకు అధికారులు ఉత్తర్వులు జారీ చేసారు. ప్రభుత్వ నిర్ణయంతో విద్యుత్ సంస్థల పరిధిలోని 71,387 మంది ఉద్యోగులు,ఆర్టిజన్స్, పెన్షనర్లకు లబ్ది చేకూరనుంది. కాగా సర్కారు నిర్ణయంపై విద్యుత్ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Next Story






