- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: రాజ్భవన్లో గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ను తెలంగాణ బీజేపీ నేతలు మురళీధర్ రావు, డా. లక్ష్మణ్, రామచంద్రరావు కలిశారు. ఈ సందర్భంగా అన్ని యూనివర్సిటీల్లోని వీసీల పదవులను భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు. టీఆర్ఎస్ నేతలకు యూనివర్సిటీల అనుమతులు ఇచ్చారని ప్రభుత్వంపై ఫిర్యాదు చేశారు. విద్యారంగానికి ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తోందని చెప్పారు. ఇంకా 14 యూనివర్సిటీల్లో వైస్ ఛాన్సలర్లను నియమించలేదని.. దీనికి బదులు టీఆర్ఎస్ నేతలకు కొత్త యూనివర్సిటీలన కట్టబెట్టారని ఆరోపించారు.
Next Story