లోకేష్ పర్యటన వాయిదా

by  |
లోకేష్ పర్యటన వాయిదా
X

దిశ, వెబ్‎డెస్క్ : కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలో నేడు జరగాల్సిన టీడీపీ నేత నారా లోకేష్ పర్యటన వాయిదా పడింది. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వాయిదా వేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. సోమవారం తూర్పు గోదావరి జిల్లాలోని ఐదు నియోజకవర్గాల పరిధిలో నారా లోకేశ్‌ పర్యటించి వరద బాధితులను పరామర్శించారు.

Next Story

Most Viewed