- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ :
రాష్ట్రంలో వరదలు అంత అసహ్యం కలిగిస్తున్నాయా అంటూ సీఎం జగన్ను ప్రశ్నించారు టీడీపీ నేత నారా లోకేష్. రాష్ట్రాన్ని భారీ వర్షాలు, వరదలు ముంచెత్తుతున్నాయని ట్విట్టర్లో పేర్కొన్నారు. పంటలు మునిగిపోయాయని.. రోడ్లు చెరువులయ్యాయని అన్నారు. సీఎం జగన్ జగన్కు ఢిల్లీ చుట్టూ తిరిగి జడ్జీలపై కంప్లయింట్లు పెట్టడం తప్ప రాష్ట్రం పట్టదా..? అని నిలదీశారు. ఒక్క రోజు అయినా కాలు బయటపెట్టి బాధితుల గోడు విన్నారా అంటూ లోకేశ్ ఎద్దేవా చేశారు.
భారీ వర్షాలు, వరదలు రాష్ట్రాన్ని ముంచెత్తుతున్నాయి. పంటలు మునిగి పోయాయి. రోడ్లు చెరువులయ్యాయి. ముఖ్యమంత్రి @ysjaganకి ఢిల్లీ చుట్టూ తిరిగి జడ్జీలపై కంప్లయింట్లు పెట్టడం తప్ప రాష్ట్రం పట్టదా? (1/2)
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) October 13, 2020
Next Story