- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: రైతు ద్రోహి అయిన సజ్జల రామకృష్ణారెడ్డి నారా లోకేష్ గురించి మాట్లాడటమా అంటూ టీడీపీ నేత బొండా ఉమమహేశ్వర రావు ఎద్దేవా చేశారు. విశాఖలో భూములు కొల్లగొట్టేందుకే అమరావతి ఉద్యమంపై సజ్జల దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. అమరావతి ఉద్యమం లేకపోతే వేలాది కేసులు ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. 15 నెలల్లో విశాఖలో 72 వేల రిజిస్ట్రేషన్లు జరగడం ఇన్సైడర్ ట్రేడింగ్ అని బొండా ఉమా ఆరోపించారు.
Next Story