- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: సీఎం జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దళిత శంఖారావం కార్యక్రమం నిర్వహించిన బాబు ఈ సందర్భంగా మాట్లాడుతూ… ఏపీలో దళిత వ్యతిరేక ప్రభుత్వం పరిపాలిస్తోందని తెలిపారు. దళితులంటే ముఖ్యమంత్రికి కనీస గౌరవం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో దళితులకు రక్షణ లేకుండా పోవడంతో పాటు, పల్నాడులో నేటికీ దళితులను బహిష్కరిస్తున్నారని తెలిపారు.
Next Story