‘పల్నాడులో వారిని బహిష్కరిస్తున్నారు’

by  |
‘పల్నాడులో వారిని బహిష్కరిస్తున్నారు’
X

దిశ, వెబ్‌డెస్క్: సీఎం జగన్‌మోహన్ రెడ్డిపై టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దళిత శంఖారావం కార్యక్రమం నిర్వహించిన బాబు ఈ సందర్భంగా మాట్లాడుతూ… ఏపీలో దళిత వ్యతిరేక ప్రభుత్వం పరిపాలిస్తోందని తెలిపారు. దళితులంటే ముఖ్యమంత్రికి కనీస గౌరవం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో దళితులకు రక్షణ లేకుండా పోవడంతో పాటు, పల్నాడులో నేటికీ దళితులను బహిష్కరిస్తున్నారని తెలిపారు.

Next Story

Most Viewed