- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ :
విశాఖ గ్యాస్ లీకేజీ గురువారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఎల్జీ పాలిమర్స్ పిటిషన్పై జస్టిస్ లలిత్ ధర్మాసనం విచారించింది. ఎన్జీటీ సుమోటోగా కేసు తీసుకోవడంపై ఎల్జీ పాలిమర్స్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎన్జీటీలో కేసు విచారణ నవంబర్ 3న ఉందని కోర్టుకు న్యాయవాది ముకుల్ రోహత్గి విన్నవించారు. ఎన్జీటీలో కమిటీ నివేదికపై 10 రోజుల్లో అభ్యంతరాలను సమర్పించాలని ఎల్జీ పాలిమర్స్కు సుప్రీం ఆదేశించింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఎన్జీటీలో కేసు విచారణ వాయిదా వేయాలని సుప్రీంకోర్టు సూచించింది. తదుపరి విచారణ నవంబర్ 16కి ధర్మాసనం వాయిదా వేసింది.
Next Story