- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: నెల్లూరు జిల్లా పడారుపల్లి శివార్లలో ఓ లాడ్జిలో ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్నారు. లాడ్జిలో ఒకే తాడుకు ఇద్దరు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. మృతులు చిట్టమూరు మండలం మెట్టు సచివాలయ ఉద్యోగులు హరీష్, లావణ్యగా గుర్తించారు. గత కొంతకాలంగా హరీష్, లావణ్యలు ప్రేమించుకుంటున్నారు. కాగా, ఇటీవల ఇద్దరికి వేర్వేరు వ్యక్తులతో వివాహం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Next Story