- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఏపీ బ్యూరో: ప్రియురాలు మోసం చేసిందని చెబుతూ సెల్ఫీ వీడియో తీసుకుని యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో చోటు చేసుకుంది. రైలు పట్టాల పక్కన పడి ఉన్న మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని ఘటన వివరాలు చెబుతూ… మృతుడు భీమవరంకి చెందిన జక్కంపూడి కనకారావు అని పోలీసులు చెప్పారు. ప్రేమ పేరిట తనతో ఒక యువతి చనువుగా ఉంటూ చివరకు మోసం చేసిందని సెల్ఫీ వీడియోలో చెబుతూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆ అమ్మాయితోపాటు ఓ యువకుడు కూడా తన చావుకు కారణమని, వారిని కఠినంగా శిక్షించాలని అతడు సెల్ఫీ వీడియోలో కోరాడు. ఆ సెల్ఫీ వీడియోను రికార్డు చేసిన అనంతరం తమ బంధువులకు పంపాడని చెప్పారు. ఈ ఘటనపై రైల్వే పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
Next Story